This post will no longer show to you. Undo
2023-10-27T14:11:26+00:00 ·
Cancel
ఎన్నికల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా వాహన తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల పేరుతో హైదరాబాద్‌లో కొందరు దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. రూ.18 లక్షలు ఎత్తుకెళ్లారు.
@Newsmeter Telugu