This post will no longer show to you. Undo
2021-05-16T11:03:23-04:00 ·
Cancel
EtelaRajender: గొర్రెల మంద మీద తోడేళ్ల దాడి ఇది
#kpksmedianetwork
కరీంనగర్‌: హుజూరాబాద్‌లో జరుగుతున్న రాజకీయాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భగ్గుమన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్‌ జోక్యంపై ఆయన ధ్వజమెత్తారు. కరోనా తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన మంత్రి గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్లు హుజూరాబాద్‌లోని సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలను బెదిరింపులకు గురిచేసి తన నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ మేరక...
Read More