Praneeth Kumar
2021-07-10T14:54:50+00:00
·
5 COINS
వైఎస్ వారసులకు తెలంగాణలో చోటు లేదు
#V6Velugu
సంగారెడ్డి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వడమంటే సిగరెట్, బీడీ ఇవ్వడమా అని వైఎస్ అన్నారని హరీశ్ గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ వారసులమని చెప్పుకుంటూ కొంతమంది వస్తున్నారని.. అలాంటి వారికి తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు లేదని స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటాలను ఈ ప్రాంత ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు వైఎస్ అవమానాలను ఎదుర్కొని కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. Read More
#V6Velugu
సంగారెడ్డి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వడమంటే సిగరెట్, బీడీ ఇవ్వడమా అని వైఎస్ అన్నారని హరీశ్ గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ వారసులమని చెప్పుకుంటూ కొంతమంది వస్తున్నారని.. అలాంటి వారికి తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు లేదని స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటాలను ఈ ప్రాంత ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు వైఎస్ అవమానాలను ఎదుర్కొని కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. Read More