This post will no longer show to you. Undo
2022-11-09T07:33:06+00:00 ·
Cancel
హైదరాబాద్‌; కరీంనగర్‌లో ఈడీ, ఐటీ తనిఖీలు.. మొత్తం 9 గ్రానైడ్‌ కంపెనీల్లో కొనసాగుతోన్న సోదాలు.. 2011-13 మధ్య కాలంలో గ్రానైట్‌ అక్రమాలు, ప్రభుత్వానికి రూ.750 కోట్లు నష్టం జరిగినట్టు ఫిర్యాదులు

#Hyderabad #Telangana #IncomeTax #enforcementdirectorate