This post will no longer show to you. Undo
2021-06-06T08:13:21+00:00 ·
Cancel
హైద‌రాబాద్ః జూన్ 8 వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తెలంగాణ కేబినెట్‌. క‌రోనా ప‌రిస్థితులు, లాక్‌డౌన్‌, రైతు బంధుపై చ‌ర్చ‌. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల ప్రారంభం 9కి వాయిదా. ఒకే స‌మ‌యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా మంత్రులు ప్రారంభించాల‌ని సీఎం ఆదేశం.
#Hyderabad #Telangana