This post will no longer show to you. Undo
2021-06-07T14:27:07+00:00 ·
Cancel
వైజాగ్‌లో 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం.. డీపీఆర్ సిద్దంగా ఉంది.. వెంటనే పనులు ప్రారంభించనున్నాం.. విజయవాడ, తిరుపతిల్లో కూడా పిడీయాట్రిక్ ఆస్పత్రుల నిర్మాణం-అనీల్ కుమార్ సింఘాల్
#AndhraPradesh #COVID19