This post will no longer show to you. Undo
2021-06-15T03:39:00-04:00 ·
Cancel
దేశంలో వ్యాక్సిన్ విక‌టించి తొలిమ‌ర‌ణం. అధికారికంగా దృవీక‌రించిన కేంద్రం. మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68 ఏళ్ల వృద్ధుడు. డోసు తీసుకోవ‌డం వ‌ల‌న వ‌చ్చిన రియాక్ష‌న్‌తో చ‌నిపోయిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌.
#Vaccine #Vaccination