This post will no longer show to you. Undo
2022-04-04T22:02:08-04:00 ·
Cancel
కొలంబో: శ్రీలంకలో మండిపోతున్న కూరగాయల ధరలు. కర్ఫ్యూ ఎత్తివేయడంతో బయటకు వచ్చిన జనం. ఆలుగడ్డలు కేజీ రూ.150, వెల్లుల్లి కేజీ రూ.600, పుదీనా కట్ట ఒకటి రూ.150.
#SriLankaCrisis #vegetablerates