న్యూస్ ఫీడ్
2022-05-30T02:50:28+00:00
·
5 COINS
న్యూస్ ఫీడ్
2022-01-09T19:40:37+00:00
·
5 COINS
తిరుపతిలో ప్రారంభమైన సర్వదర్శనం టోకెన్లు జారీ. వైకుంఠద్వార దర్శనానికి 50 వేల దర్శన టోకెన్లు. రేపు ఉదయం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయం. ఆదివారం సాయంత్రం నుంచే క్యూ లైన్లకు చేరిన భక్తులు. భక్తుల తాకిడితో ముందస్తుగా టోకెన్లు జారీ. 13వ తేది నుంచి 22 వరకు రోజుకి 5 వేల టోకెన్లు.
#ttd
#ttd
న్యూస్ ఫీడ్
2021-12-20T04:21:35+00:00
·
5 COINS
తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 35,440 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 13,583 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు
#AndhraPradesh #ttd #Tirumala
#AndhraPradesh #ttd #Tirumala